తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బిర్రం ఆధ్వర్యంలో వినాయకపురంలో మెగా రక్తదాన శిబిరం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బిర్రం ఆధ్వర్యంలో వినాయకపురంలో మెగా రక్తదాన శిబిరం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- బిర్రం ఆధ్వర్యంలో వినాయకపురంలో మెగా రక్తదాన శిబిరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బిర్రం ఆధ్వర్యంలో వినాయకపురంలో మెగా రక్తదాన శిబిరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– 60 మంది యువత స్వచ్ఛంద రక్తదానం– ప్రాణదాతలుగా నిలిచిన రక్తదాతలునవతెలంగాణ – అశ్వారావుపేటగురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలోని ఉమా చంద్ర ఫంక్షన్ హాల్ లో బిర్రం వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరంలో 60 మంది యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. శిబిరానికి అశ్వారావుపేట, భద్రాచలం ఏరియా ఆసుపత్రుల వైద్యులు, వైద్య సిబ్బంది హాజరై రక్తదాన […] The post బిర్రం ఆధ్వర్యంలో వినాయకపురంలో మెగా రక్తదాన శిబిరం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.