ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
3, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
  • బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – కంది ఆషాఢ మాసం సందర్భంగా కంది మండలంలోని బేగంపేట గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ ఉమా సాయిగౌడ్ ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికి శాలువాతో వారిని సత్కరించారు. అనంతరం గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ , మహిళలు, యువకులు, ఎమ్మెల్యేతో సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ […] The post బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ | నిజం