తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చెన్నై-మధురై హైవేపై ప్రయివేటు స్లీపర్ బస్సు దగ్ధం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చెన్నై-మధురై హైవేపై ప్రయివేటు స్లీపర్ బస్సు దగ్ధం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- చెన్నై-మధురై హైవేపై ప్రయివేటు స్లీపర్ బస్సు దగ్ధం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
చెన్నై-మధురై హైవేపై ప్రయివేటు స్లీపర్ బస్సు దగ్ధం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – మైదరాబాద్ : తమిళనాడులోని పెరంబలూర్ జిల్లా మంగళమేడు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రయివేటు స్లీపర్ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. చెన్నై నుంచి మదురై వెళ్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపి ప్రయాణికులందరినీ సురక్షితంగా దించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలు బస్సంతా వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక […] The post చెన్నై-మధురై హైవేపై ప్రయివేటు స్లీపర్ బస్సు దగ్ధం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.