ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

‘చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి’ సుప్రీంకోర్టు హెచ్చరిక

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ‘చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి’ సుప్రీంకోర్టు హెచ్చరిక

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
  • ‘చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి’ సుప్రీంకోర్టు హెచ్చరిక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి’ సుప్రీంకోర్టు హెచ్చరిక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఘన వ్యర్థాల నిర్వహణ (Solid Waste Management) కేవలం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెద్ద మాల్స్, హోటళ్లు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, భారీ నివాస సముదాయాలు వంటి బల్క్ వేస్ట్ జనరేటర్లపై (Bulk Waste Generators) నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి, జస్టిస్ ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి వ్యర్థాల ఉత్పత్తిదారుడు చెత్తను మూలస్థాయిలోనే వేరు చేయడం, సురక్షితంగా నిల్వ చేయడం, నిర్దేశిత విధ
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

‘చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి’ సుప్రీంకోర్టు హెచ్చరిక | నిజం