తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
చిత్తు కాగితాలే రశీదులు.!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: చిత్తు కాగితాలే రశీదులు.!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
- చిత్తు కాగితాలే రశీదులు.! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
చిత్తు కాగితాలే రశీదులు.! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్గత వారం మండల పరిధిలోని ఫర్టిలైజర్ దుకాణాలను ఏఓ రాజు సందర్శించి, రైతులకు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవనీ, అమ్మిన ప్రతి వస్తువుకు తప్పనిసరిగా రశీదు ఇవ్వాలని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే మండల ఫర్టిలైజర్ దుకాణ యజమానులు అధికారులు ఆదేశాలను తుంగలో తొక్కి, రైతులకు ఎంఆర్పీ కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నారు. ఈ మోసం ఎక్కడ తెలిసిపోతుందో అనే భయంతో ఒరిజినల్ రశీదులు ఇవ్వకుండా చిత్తు కాగితాలపై […] The post చిత్తు కాగితాలే రశీదులు.! appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.