తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
దేశ ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి…
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: దేశాభివృద్ధి,సామాజిక న్యాయంకోసం ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- దేశాభివృద్ధి,సామాజిక న్యాయంకోసం ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే 2 మూలాలు
ఆగస్టు 2026
దేశాభివృద్ధి,సామాజిక న్యాయంకోసం ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే 2 మూలాలు
నవతెలంగాణ–పరకాల : క్యాంపు కార్యాలయం, అమరవీరుల మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. స్వాతంత్ర్య భారతదేశంలో రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ దేశ అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు […] The post దేశాభివృద్ధి,సామాజిక న్యాయంకోసం ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే appeared first on
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.