తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎంపీడీఓకు జీపీ కార్మికుల వినతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎంపీడీఓకు జీపీ కార్మికుల వినతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- ఎంపీడీఓకు జీపీ కార్మికుల వినతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఎంపీడీఓకు జీపీ కార్మికుల వినతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్మండల పరిధిలోని కొడిచెర గ్రామంలో గత 25 ఏండ్లుగా క్షమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న కారోబార్ అబ్దుల్ రజాక్ ను తొలగిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు బుధవారం జీపీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా కారోబార్ల మండలాధ్యక్షులు తులసీరామ్, ఉపాధ్యాక్షులు మారుతీ మాట్లాడుతూ.. అబ్దుల్ రజాక్ ఏ తప్పూ చేయలేదని అన్నారు. ఆయనపై కక్ష్యసాధింపుగా ఈ నిర్ణయం తీసుకున్నారని పాలకర్గంపై మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని […] The post ఎంపీడీఓకు జీపీ కార్మికుల వినతి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.