తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఎస్పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఎస్పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- ఎస్పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
ఎస్పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతీయ పబ్లిషింగ్ రంగానికి సంబంధించి ఒక చారిత్రాత్మక పరిణామంలో, ‘ఆశ్రయు మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ ఒక వినూత్న భాగస్వామ్యాన్ని ప్రకటించింది. సింగపూర్లోని అతిపెద్ద ఓమ్నిఛానల్ మీడియా నెట్వర్క్ అయిన ఎస్పీహెచ్ మీడియాతో కలిసి, ఆ సంస్థకు చెందిన అత్యంత ప్రసిద్ధ మరియు ప్రతిష్టాత్మక పత్రికలైన ‘ఎఫ్ జైన్’, ‘ది పీక్’ లను భారతదేశంలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ‘ఎఫ్ జైన్’ పుట్టి, పెరిగి, ఆ విభాగంలో అగ్రగామిగా స్థిరపడిన సింగపూర్ మార్కెట్ దాటి అంతర్జాతీయంగా విస్తరించడం […] The post ఎస్పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.