ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

ఎథిక్స్ కమిటీ పేరుతో కాంగ్రెస్ కక్షసాధింపులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ఎథిక్స్ కమిటీ పేరుతో కాంగ్రెస్ కక్షసాధింపులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఆగస్టు 2026
ఎథిక్స్ కమిటీ పేరుతో కాంగ్రెస్ కక్షసాధింపులు ధృవీకరించబడింది
సీఎం, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వర్తించదా?విచారణ రేవంత్ రెడ్డితోనే ప్రారంభించాలి : మాజీమంత్రి వేముల ప్రశాంత్‌‌రెడ్డి డిమాండ్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఎథిక్స్‌ కమిటీ పేరుతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌‌రెడ్డి విమర్శించారు. ఎథిక్స్‌ ‌కమిటీ నిబంధనలు ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వర్తించవా?అని ప్రశ్నించారు. ఎథిక్స్‌ ‌కమిటీ విచారణ సీఎం రేవంత్‌‌రెడ్డితోనే ప్రారంభం కావాలని డిమాండ్‌ ‌చేశారు. బుధవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో […] The post ఎథిక్స్ కమిటీ పేరుతో కాంగ్రెస్ కక్ష
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

ఎథిక్స్ కమిటీ పేరుతో కాంగ్రెస్ కక్షసాధింపులు | నిజం