తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గంజాయి సేవిస్తున్న 31 మందిపై కేసు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గంజాయి సేవిస్తున్న 31 మందిపై కేసు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
గంజాయి సేవిస్తున్న 31 మందిపై కేసు 2 మూలాలు
విక్రయించిన వ్యక్తి వద్ద నుంచి 40 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనంనవతెలంగాణ-బాల్కొండ బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న 31 మందిపై కేసు నమోదు చేసినట్లు బాల్కొండ ఎస్ఐ శైలేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వన్నెల్ బి వరద కాలువ పైన గంజాయి సేవిస్తున్నారనే సమాచారం మేరకు బాల్కొండ పోలీసులు అక్కడికి చేరుకుని, 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ గంజాయి విక్రయించడానికి వచ్చిన ఒక వ్యక్తిని కూడా పట్టుకున్నారు. అతని […] The post గంజాయి సేవిస్తున్న 31 మందిపై కేసు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.