తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు ఆపాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు ఆపాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు ఆపాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– కలెక్టరేట్ ముందు గిరిజన సంఘం ధర్నానవతెలంగాణ – కామారెడ్డిరాజంపేట మండలం షేర్ శంకర్ తండాలో పోడు భూముల సమస్యను పరిష్కరించాలని, గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతిరాం నాయక్ మాట్లాడుతూ.. షేర్ శంకర్ తండాలో ఫారెస్ట్ అధికారులు జేసీబీలు, ట్రాక్టర్లతో […] The post గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలు ఆపాలి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.