ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
  • గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కమ్‌ రైలు వంతెనపై నుంచి పిఠాపురానికి చెందిన ఇంజినీర్‌ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలోకి దూకినట్లు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. నలుగురిలో ఒక కుమారుడికి ఈత రావడంతో అతడు నీటి నుంచి బయటపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంజినీర్‌ దంపతులు, మరో కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు, […] The post గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం | నిజం