తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్డు కమ్ రైలు వంతెనపై నుంచి పిఠాపురానికి చెందిన ఇంజినీర్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి గోదావరిలోకి దూకినట్లు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. నలుగురిలో ఒక కుమారుడికి ఈత రావడంతో అతడు నీటి నుంచి బయటపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంజినీర్ దంపతులు, మరో కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు, […] The post గోదావరిలో దూకిన పంచాయతీరాజ్ ఏఈ కుటుంబం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.