తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Godavarikhani | గోదావరిఖని పోచమ్మ మైదానంలో నీడనిచ్చిన 70 యేళ్ల నాటి పురాతన చెట్టు నేలమట్టం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Godavarikhani | గోదావరిఖని పోచమ్మ మైదానంలో నీడనిచ్చిన 70 యేళ్ల నాటి పురాతన చెట్టు నేలమట్టం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
Godavarikhani | గోదావరిఖని పోచమ్మ మైదానంలో నీడనిచ్చిన 70 యేళ్ల నాటి పురాతన చెట్టు నేలమట్టం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నీడనిచ్చిన భారీ పురాతన చెట్లలో ఒకటి నేలమట్టం చేసిన సంఘటన గోదావరిఖినిలో వివాదానికి దారితీసింది. నగరంలోని ప్రధాన చౌరస్తాలో గల పోచమ్మతల్లి దేవాలయంకు నీడగా ఉన్న దాదాపు 70 యేళ్లకు పైబడి నాటి భారీ వృక్షంను గురువారం సాయంత్రం భారీ యంత్రాలతో కూల్చివేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.