తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హైదరాబాద్ కు తరలిన గౌడ సంఘం సభ్యులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: హైదరాబాద్ కు తరలిన గౌడ సంఘం సభ్యులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- హైదరాబాద్ కు తరలిన గౌడ సంఘం సభ్యులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
హైదరాబాద్ కు తరలిన గౌడ సంఘం సభ్యులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మద్నూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో నాయకులు, సభ్యులు మంగళవారం హైదరాబాద్ కు తరలివెళ్లారు. రాష్ట్ర రాజధాని లోని ట్యాంక్బండ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయంతి కార్య క్రమానికి హాజరయ్యేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ జయంతి కార్యక్రమంలో పాల్గొంటామని సంఘం నాయకులు తెలిపారు. తరలి వెళ్లిన వారిలో నాగేష్ గౌడ్, సుభాష్ గౌడ్, సుమంత్ గౌడ్, […] The post హైదరాబాద్ కు తరలిన గౌడ సంఘం సభ్యులు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.