ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

హైదరాబాద్‌కు తరలిన పరకాల మున్సిపల్ కార్మికులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: హైదరాబాద్‌కు తరలిన పరకాల మున్సిపల్ కార్మికులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
హైదరాబాద్‌కు తరలిన పరకాల మున్సిపల్ కార్మికులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సీడీఎంఏ కార్యాలయం వద్ద నిరాహార దీక్షనవతెలంగాణ -పరకాల తమను అకారణంగా విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ, న్యాయం చేయాలని కోరుతూ పరకాల మున్సిపాలిటీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సీడీఎంఏ కార్యాలయం ఎదురుగా చేపడుతున్న 24 గంటల నిరాహార దీక్షలో పాల్గొనేందుకు సీఐటీయూ కార్మిక సంఘం అధ్యక్షుడు మడికొండ ప్రమోద్ కుమార్ నేతృత్వంలో కార్మికులు హైదరాబాద్‌కు బయలుదేరారు. గత 30 సంవత్సరాలుగా, గ్రామ పంచాయతీ స్థాయి నుంచి […] The post హైదరాబాద్‌కు తరలిన పరకాల మున్సిపల్ కార్మికులు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

హైదరాబాద్‌కు తరలిన పరకాల మున్సిపల్ కార్మికులు | నిజం