తెలంగాణ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
హైదరాబాద్లో ఒక్కరు కూడా ఓటు కూడా కోల్పోకూడదు: పొన్నం ప్రభాకర్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: సర్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 3మూలాలు 4
ఆగస్టు 2026
సర్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-ఆలేరు టౌను : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని, మున్సిపల్ చైర్మన్ బిజన బాలమణి అన్నారు. ఆలేరు పట్టణంలో గురువారం సర్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేసేందుకు ఉన్నతాధికారుల సూచన మేరకు స్థానిక మున్సిపల్ రెవిన్యూ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు సమీక్ష నిర్వహించారు. సర్ ప్రక్రియలో మిగిలిపోయిన ఓటర్లు తమ యొక్క బయోడేటా తో ఓటు హక్కును నమోదు చేయించుకోవాలని అధికారులు కోరారు. సర్ ప్రక్రియలో ప్రస్తుతం పూర్తయిన వివరాలు […] The post సర్ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి appeared first on Navatelangana.
హైదరాబాద్లో అర్హులైన ప్రతి ఓటు నమోదు కావాల..‘సర్’ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 2 మూలాలు
హైదరాబాద్లో అర్హులైన ప్రతి ఓటు నమోదు కావాల..‘సర్’ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్లో ఒక్కరు కూడా ఓటు కూడా కోల్పోకూడదు: పొన్నం ప్రభాకర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
హైదరాబాద్లో ఒక్కరు కూడా ఓటు కూడా కోల్పోకూడదు: పొన్నం ప్రభాకర్ dishadaily.com
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.