తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జాతీయోధ్యమంలో విప్లవ వనితలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జాతీయోధ్యమంలో విప్లవ వనితలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- జాతీయోధ్యమంలో విప్లవ వనితలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
జాతీయోధ్యమంలో విప్లవ వనితలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత స్వాతంత్ర్యోద్యమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో మమేకమయ్యారు. దేశం నుండి బ్రిటిష్ వారిని తరికొట్టేందుకు జైళ్లకు సైతం వెళ్లారు. మరీ ముఖ్యంగా క్విట్ ఇండియా ఆందోళన సమయంలో మహిళలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. సంపూర్ణ స్వాతంత్ర్యం అనే నినాదం ఎంతో మందిని చైతన్య పరిచింది. బ్రిటిష్ వాళ్లను వ్యతిరేకిస్తూనే దేశంలో మహిళలు, దళితులు, పేదలపై కొనసాగుతున్న వివక్షను ప్రశ్నిస్తున్న కమ్యూనిస్టు సిద్ధాంతం వారిని ఆకర్షించింది. ఆ సమయంలో జరిగిన పోరాటాల్లో అత్యధిక సంఖ్యలో మహిళలు […] The post జాతీయోధ్యమంలో విప్లవ వనితలు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.