ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
జులై 2026
జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల 2 మూలాలు
నవతెలంగాణ-ఆలేరు టౌన్ ఆలేరు పట్టణంలో ఆదివారం శ్రీ రంగనాయక ఆలయం వద్ద ప్రారంభమైన జగన్నాథ రథయాత్రను, రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఆలేరు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూరి జగన్నాథ యాత్ర మాదిరిగా, ఆలేరు పట్టణంలో సైతం జగన్నాథ రథయాత్రను భక్తులు చేపట్టడం హర్షనీయమన్నారు. శ్రీ రంగనాయక ఆలయం నుండి లోని పురవీధుల గుండా శ్రీ రంగనాథుని ఊరేగిస్తూ శ్రీ కనకదుర్గ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అర్చకులు మంగళగిరి శేషగిరి, మంగళగిరి వరదరాజులు అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాధుని […] The post జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల appeared first on Navatel
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే బీర్ల | నిజం