తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపించాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపించాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జహీరాబాద్ మీదుగా బుల్లెట్రైలు నడిపించేలా కేంద్ర రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ దక్షిత ప్రాంత ఎమ్మెల్యే శైలేంద్ర బెల్డలేను జహీరాబాద్ బుల్లెట్రైలు సాధన కమిటీ అఖిలపక్షం నాయకులు కోరారు. సోమవారం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణంలో ఎమ్మెల్యే శైలేంద్ర బెల్డలే నివాసంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అధ్యక్షతన అఖిలపక్షం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.