తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రైల్ నిలయం ముందు టీడబ్ల్యూజేఎఫ్ నిరసనపూర్తి రాయితీతో ఉచితంగా ఇవ్వాలని డిమాండ్దక్షిణ మధ్య రైల్వే ఏజీఎంకు వినతిపత్రంనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్జర్నలిస్టుల రైల్వే పాసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్దరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. ఈసారి పూర్తిగా వందశాతం రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కరోనా కాలంలో రైల్వే పాసులను రద్దు చేయడంతో పాత్రికేయుల విధులకు తీవ్ర ఆటంకం కలుగుతున్నదని తెలియజేసింది. శుక్రవారం హైదరాబాద్లోని సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదుట టీడబ్లూజేఎఫ్ ఆద్వర్యంలో […] The post జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధర
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.