ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

క‌ర్ణాట‌క‌లోని ‘హట్టి గోల్డ్ మైన్స్ ను సందర్శించిన భ‌ట్టి విక్ర‌మార్క‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: క‌ర్ణాట‌క‌లోని ‘హట్టి గోల్డ్ మైన్స్ ను సందర్శించిన భ‌ట్టి విక్ర‌మార్క‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 ఆగస్టు, 2026
  • క‌ర్ణాట‌క‌లోని ‘హట్టి గోల్డ్ మైన్స్ ను సందర్శించిన భ‌ట్టి విక్ర‌మార్క‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
క‌ర్ణాట‌క‌లోని ‘హట్టి గోల్డ్ మైన్స్ ను సందర్శించిన భ‌ట్టి విక్ర‌మార్క‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని దేశంలోనే ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘హట్టి గోల్డ్ మైన్స్ ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా భూగర్భ (అండర్‌గ్రౌండ్), ఓపెన్‌కాస్ట్ గనులతో పాటు అక్కడి ప్రొడక్షన్ యూనిట్లు, బంగారం శుద్ధి కేంద్రాల పనితీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మైనింగ్, శుద్ధి ప్రక్రియలకు సంబంధించిన సమగ్ర వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. సింగరేణి సంస్థను కేవలం సంప్రదాయ […] The post క‌ర్ణాట‌క‌లోని ‘హట్టి గోల్డ్ మైన్స్ ను సందర్శించిన భ‌ట్టి విక్ర‌మార్క‌ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

క‌ర్ణాట‌క‌లోని ‘హట్టి గోల్డ్ మైన్స్ ను సందర్శించిన భ‌ట్టి విక్ర‌మార్క‌ | నిజం