ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కాలనీలలో ప్రతిఒక్కరూ విధిగా పరిశుభ్రత పాటించాలి: సర్పంచ్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కాలనీలలో ప్రతిఒక్కరూ విధిగా పరిశుభ్రత పాటించాలి: సర్పంచ్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
  • కాలనీలలో ప్రతిఒక్కరూ విధిగా పరిశుభ్రత పాటించాలి: సర్పంచ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
కాలనీలలో ప్రతిఒక్కరూ విధిగా పరిశుభ్రత పాటించాలి: సర్పంచ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-నవాబు పేటప్రతి శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించే నిర్వహించే డ్రై డే కార్యక్రమంలో సర్పంచ్ గీతారాణి సుధాకర్ పాల్గొన్నారు. ఇందలో భాగంగా ఇంటింటికి తిరిగి పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంటి ఆవరణ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. తద్వారా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ హజహర్ అలీ, సెక్రటరీ నరేష్, వార్డుల సభ్యులు, ఆశ […] The post కాలనీలలో ప్రతిఒక్కరూ విధిగా పరిశుభ్రత పాటించాలి: సర్పంచ్ appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కాలనీలలో ప్రతిఒక్కరూ విధిగా పరిశుభ్రత పాటించాలి: సర్పంచ్ | నిజం