తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కలియుగ అపర కుభేరుడు.. శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కలియుగ అపర కుభేరుడు.. శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- కలియుగ అపర కుభేరుడు.. శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కలియుగ అపర కుభేరుడు.. శ్రీవారి హుండీకి ఒక్క నెల్లోనే రికార్డు ఆదాయం! ఎంతంటే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. అందుకే ఆయన ఆదాయం ఇప్పుడు అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇందుకు నిదర్శనంగానే శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులను బ్రేక్ చేస్తోంది. జూలై నెలలో హుండీ ఆదాయం టీటీడీ చరిత్రలో సరికొత్త రికార్డు ను నెల కొల్పింది. తిరుమలేశుడి ఆదాయంలో హుండీ ఆదాయం కీలకంగా మారి పోయింది. వెంకన్న ఆస్తుల విలువ కొండంత అవుతోంది. ఇప్పటికే వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం ఏటేటా పెరుగు తూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది వేసవిలో భక్తులతో కొండ కిటకిటి లాడింది. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం కూడా పెరిగింది. రోజుకు సగటున 80 వేల మందికి పైగా భక్తులకు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం లభించింద
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.