ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
18, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కంకర పోశారు.. బీటీ రోడ్డు మరిచారు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కంకర పోశారు.. బీటీ రోడ్డు మరిచారు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
  • కంకర పోశారు.. బీటీ రోడ్డు మరిచారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కంకర పోశారు.. బీటీ రోడ్డు మరిచారు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రెండేండ్ల నుంచి ఇబ్బందులు పడుతున్న గిరిజనులు పట్టించుకోని పాలకులు నవతెలంగాణ-మిడ్జిల్ గిరిజన తండాలకు బిటి రోడ్డు మంజూరు కావడంతో గత రెండు సంవత్సరాల క్రితం మసిగడ్ల పల్లి నుండి-ఈదుల బాయ్ తండా రెండు కిలోమీటర్లు బీటీ రోడ్డు పనులకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రోడ్డు పనులు ప్రారంభించారు. కంకర పోసి వదిలేయడంతో రాళ్లు గుచ్చుకుని నడవలేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ఈ […] The post కంకర పోశారు.. బీటీ రోడ్డు మరిచారు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కంకర పోశారు.. బీటీ రోడ్డు మరిచారు | నిజం