తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కష్టంలో ఉన్న కుటుంబానికి పండు ఫౌండేషన్ చేయూత
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కష్టంలో ఉన్న కుటుంబానికి పండు ఫౌండేషన్ చేయూత
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కష్టంలో ఉన్న కుటుంబానికి పండు ఫౌండేషన్ చేయూత ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – తొగుట కష్టంలో ఉన్న కుటుంబానికి పండు ఫౌండేషన్ అండగా నిలుస్తుందని వ్యవస్థాపకులు చిక్కుడు కళావతి స్వామి అన్నారు. ఆదివారం మండలంలోని తుక్కా పూర్ గ్రామానికి చెందిన ఇడిగా సత్త వ్వ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతొ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పండు ఫౌండేషన్ వారి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోయిని పద్మ లక్ష్మణ్ ముదిరాజ్, గొడుగు శ్రీశైలం ముదిరాజు, చిక్కుడు రాజు ముది రాజ్, […] The post కష్టంలో ఉన్న కుటుంబానికి పండు ఫౌండేషన్ చేయూత appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.