తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఖరీఫ్ పంటలను పరిశీలించిన నాగుల్గావ్ క్లస్టర్ ఎఈఓ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఖరీఫ్ పంటలను పరిశీలించిన నాగుల్గావ్ క్లస్టర్ ఎఈఓ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
ఖరీఫ్ పంటలను పరిశీలించిన నాగుల్గావ్ క్లస్టర్ ఎఈఓ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని నాగుల్గావ్ గ్రామంలో సాగు అవుతున్న సోయాబీన్,ప్రత్తి మరియు పుచ్చకాయ మరియు పసుపు పంటలను సోమవారం నాడు వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ క్షేత్ర స్థాయి లో పరిశీలించి రైతు సోదరులకు తగు సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. సోయాబీన్ పంటలో కలుపు నివారణకు సూచనలు ఇవ్వడం చేసారు . సోయాబీన్ పంటలో గడ్డి జాతి కలుపు నివారణకు Propiquizafop( Agil or Society )250 ml ఎకరాకు […] The post ఖరీఫ్ పంటలను పరిశీలించిన నాగుల్గావ్ క్లస్టర్ ఎఈఓ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.