తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
క్లిక్తో చరిత్రను బంధించే శిల్పులు ఫోటోగ్రాఫర్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: క్లిక్తో చరిత్రను బంధించే శిల్పులు ఫోటోగ్రాఫర్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
- క్లిక్తో చరిత్రను బంధించే శిల్పులు ఫోటోగ్రాఫర్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
క్లిక్తో చరిత్రను బంధించే శిల్పులు ఫోటోగ్రాఫర్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సర్పంచుల సంఘం మండలాధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్ నవతెలంగాణ-మిడ్జిల్ ఒక చిత్రం వేయి పదాలతో సమానం అంటారు. కాల చక్రంలో కలిసిపోయే క్షణాలను, జ్ఞాపకాలను భవిష్యత్తు తరాలకు సజీవంగా అందించే అద్భుత కళ ఫోటోగ్రఫీ సొంతం. ఒక్క క్లిక్తో చరిత్రను బంధించే శిల్పులు ఫోటోగ్రాఫర్లు అని సర్పంచుల సంఘం మండలాధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ సందర్భంగా మండల కేంద్రంలో ఫోటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాల్లో శంకర్ […] The post క్లిక్తో చరిత్రను బంధించే శిల్పులు ఫోటోగ్రాఫర్లు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.