తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కుట్టు మిషన్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కుట్టు మిషన్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- కుట్టు మిషన్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కుట్టు మిషన్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న యూనీఫాంలను ఐకేపీలో కుట్టులో శిక్షణ పొందిన మహిళ సంఘాల సభ్యులు నిర్వహిస్తున్న దుస్తుల కటింగ్, కుట్టే విధానాన్ని జుక్కల్ మండల ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ తిరుపతయ్య, ఎపిఎం వందేమాతరం సంయుక్తంగా పరిశీలీంచారు. వారు మాట్లాడుతూ.. మండలంలోని జడ్పీహెచ్ఎస్, ఎంపియూపిఎస్, ఎంపిపిఎస్, ప్రభుత్వ పాఠశాలో సుమారుగా 1900పై చిలుకు 2026-27 అకాడమిక్ లో విద్యార్థిని, విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ఐకేపీ జుక్కల్ శాఖ […] The post కుట్టు మిషన్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు appeared first
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.