తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
లౌకిక, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ‘ఏచూరి’ కృషి చిరస్మరణీయం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: లౌకిక, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ‘ఏచూరి’ కృషి చిరస్మరణీయం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 12 ఆగస్టు, 2026
- లౌకిక, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ‘ఏచూరి’ కృషి చిరస్మరణీయం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
లౌకిక, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ‘ఏచూరి’ కృషి చిరస్మరణీయం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శి శీలం– సత్తుపల్లిలో ఏచూరి 74వ జయంతి వేడుక నవతెలంగాణ – సత్తుపల్లిదేశంలో లౌకిక, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు, సామాజిక న్యాయ సాధనకు సీపీఐ(ఎం) అగ్రనేత సీతారాం ఏచూరి చేసిన కృషి చిరస్మరణీయమని సీపీఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక రావి వీర వెంకయ్య ప్రజాసంఘాల భవనంలో బుధవారం జరిగిన సీతారాం ఏచూరి 74వ జయంతి వేడుకలలో సత్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏచూరి చిత్రపటానికి పూలమాల లేసి […] The post లౌకిక, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ‘ఏచూరి’ కృషి చిరస్మరణీయం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.