ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

లో-వోల్టేజ్ సమస్యలతో తీవ్ర నష్టాల ఊబిలోకి రైతాంగం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: లో-వోల్టేజ్ సమస్యలతో తీవ్ర నష్టాల ఊబిలోకి రైతాంగం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
లో-వోల్టేజ్ సమస్యలతో తీవ్ర నష్టాల ఊబిలోకి రైతాంగం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-ఆలేరు టౌను లో వెంటేజీ విద్యుత్ సమస్యతో రైతులకు, మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని, ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ ఆలేరు పట్టణంలో ఆదివారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు కరెంట్ కష్టాలు వర్ణనాతీతమని పేర్కొన్నారు. అప్పులు చేసి మరీ పంటలు వేసిన రైతును విద్యుత్ సమస్య వేధిస్తోందన్నారు. తెలంగాణలో వర్షాభావం, విద్యుత్ సమస్యలు అన్నదాతలను తీవ్రంగా వేధిస్తున్నాయని, ఎల్-నినో ప్రభావంతో వర్షాలు లేక, మరోవైపు కరెంటు కోతలు, లో-వోల్టేజ్ సమస్యల వల్ల బోరుబావులు నడవడం కష్టమై పంటలు ఎండిపోతున్నాయని […] The post లో-వోల్టేజ్ సమస్యలతో తీవ్ర నష్టాల ఊబిలోకి రైతాంగం appeared first on N
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

లో-వోల్టేజ్ సమస్యలతో తీవ్ర నష్టాల ఊబిలోకి రైతాంగం | నిజం