తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మాజీ గవర్నర్ డి.వై.పాటిల్ కన్నుమూత
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మాజీ గవర్నర్ డి.వై.పాటిల్ కన్నుమూత
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- మాజీ గవర్నర్ డి.వై.పాటిల్ కన్నుమూత ధృవీకరించబడింది
ఆగస్టు 2026
మాజీ గవర్నర్ డి.వై.పాటిల్ కన్నుమూత ధృవీకరించబడింది
నవతెలంగాణ – హైదరాబాద్ : త్రిపుర, బిహార్, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ జ్ఞాన్దేవ్ యశ్వంత్రెవ్ (డి.వై.) పాటిల్ (90) కన్నుమూశారు. వయోభారం వల్ల ఎదురైన ఆరోగ్య సమస్యల కారణంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా సంతాపం వ్యక్తం చేశారు. “ప్రముఖ విద్యావేత్త, సంస్థల నిర్మాత, పద్మశ్రీ డాక్టర్ డి.వై. పాటిల్ మరణం విచారకరం. విద్య, వైద్యం, ప్రజాసేవ రంగాలలో […] The post మాజీ గవర్నర్ డి.వై.పాటిల్ కన్నుమూత appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.