తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన సర్పంచ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన సర్పంచ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
- మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన సర్పంచ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన సర్పంచ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు జీపి గ్రామమైన చండేగావ్ లో గ్రామ సర్పంచ్ బి. లక్ష్మణ్ ఆధ్వర్యంలో జిపి కార్యవర్గ సభ్యులు గ్రామస్తులతో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ఉపధ్యాయులు సమయాలనుకూలంగా వస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నామన్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించామని చెప్పారు. అదేవిధంగా విద్యార్థులకు నిత్యం భోజనము మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అని […] The post మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన సర్పంచ్ appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.