తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. వేల్పూర్ మండలంలో విధులు నిర్వహించిన ఆయన పదోన్నతిపై మద్నూర్ ఎంపీడీవోగా నియమితులయ్యారు. ఇప్పటివరకు మద్నూర్ ఇన్చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహించిన సత్యనారాయణరెడ్డి నుంచి స్వాతంత్ర్య దినోత్సవం రోజున పి. సాయిలు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలో నూతన ఎంపీడీవో పి. సాయిలు జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ […] The post మద్నూర్ ఎంపీడీవోగా పి. సాయిలు బాధ్యతలు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.