తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మండల కేంద్రాన్ని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎంపీడీఓ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మండల కేంద్రాన్ని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎంపీడీఓ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
- మండల కేంద్రాన్ని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎంపీడీఓ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మండల కేంద్రాన్ని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎంపీడీఓ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – జుక్కల్ మండల కేంద్రంలోని సుందరవణంగా తీర్చిదిద్దాలని ఉద్దేశంతోనే జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ శనివారం ప్రత్యేకంగా పలు వార్డులను సందర్శించడం జరిగిందని జుక్కల్ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఇందిరమ్మ గృహాలను నిర్మిస్తున్న వాటిని పరిశీలించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని పలు కాలనీలో మురికి కాలువ శుభ్రం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరు సహకరించి చెత్తాచెదారాన్ని ప్రభుత్వం అందజేసిన డబ్బాలలో వేసుకోవాలని తెలిపారు. మురికి కాలులో పేరుకుపోయిన చెత్తాచెదారం […] The post మండల కేంద్రాన్ని సుందరవణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎంపీడీఓ appeared first
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.