తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మంజూరైన జనాభా గణన సిబ్బంది వేతనాలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మంజూరైన జనాభా గణన సిబ్బంది వేతనాలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- మంజూరైన జనాభా గణన సిబ్బంది వేతనాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మంజూరైన జనాభా గణన సిబ్బంది వేతనాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– మొత్తం రూ.7,40,400 విడుదల– చెల్లింపులు ప్రారంభించిన తహశీల్దార్ దాసరి కిశోర్నవతెలంగాణ – అశ్వారావుపేట : అశ్వారావుపేట మండలంలో జనాభా గణన–2026 విధులు నిర్వహించిన సిబ్బందికి చెల్లించాల్సిన వేతనాల కోసం మొత్తం రూ.7,40,400 మంజూరయ్యాయి. మండలంలోని 103 బ్లాక్లకు గాను 64 మంది ఎన్యూమరేటర్లు, 13 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహించారు. వీరికి ఒక్కొక్కరికి శిక్షణా భత్యం రూ.1,200, వేతనం రూ.9,000 చెల్లించనున్నారు. ఈ మేరకు 77 మంది సిబ్బందికి శిక్షణా భత్యంగా రూ.92,400, 72 మంది […] The post మంజూరైన జనాభా గణన సిబ్బంది వేతనాలు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.