ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మత్స్య సంఘంలో రూ.50 లక్షల నిధుల దుర్వినియోగం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మత్స్య సంఘంలో రూ.50 లక్షల నిధుల దుర్వినియోగం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
  • మత్స్య సంఘంలో రూ.50 లక్షల నిధుల దుర్వినియోగం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మత్స్య సంఘంలో రూ.50 లక్షల నిధుల దుర్వినియోగం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
– మాజీ అధ్యక్షుడు, కార్యదర్శుల సభ్యత్వాలు రద్దు చేసిన మత్స్యశాఖ– వివరాలు వెల్లడించిన ప్రస్తుత పాలకవర్గంనవతెలంగాణ – సత్తుపల్లిబేతుపల్లి-గంగారం మత్స్య సహకార సంఘంలో దాదాపు రూ.50 లక్షలకు పైగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన మాజీ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, మాజీ ప్రధాన కార్యదర్శి పొదిలి నరసింహారావుల సభ్యత్వాలను మత్స్యశాఖ అధికారికంగా రద్దు చేసింది. ప్రస్తుత పాలకవర్గం ఆమోదించిన తీర్మానాన్ని సమర్థిస్తూ మత్స్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం గంగారంలోని చాకలి ఐలమ్మ భవన్ లో సంఘ అధ్యక్షుడు […] The post మత్స్య సంఘంలో రూ.50 లక్షల నిధుల దుర్వినియోగం appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మత్స్య సంఘంలో రూ.50 లక్షల నిధుల దుర్వినియోగం | నిజం