తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మోడీ–షా ప్రభుత్వానికి ఆలేరులో నిరసన సెగ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మోడీ–షా ప్రభుత్వానికి ఆలేరులో నిరసన సెగ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- మోడీ–షా ప్రభుత్వానికి ఆలేరులో నిరసన సెగ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మోడీ–షా ప్రభుత్వానికి ఆలేరులో నిరసన సెగ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-ఆర్మూర్ప్రధాని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార పోరు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వీపుల్ గౌడ్ పిలుపుమేరకు శుక్రవారం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్ ఆధ్వర్యంలో మోడీ–షా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శాంతియుతంగా స్టిక్కర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..దేశంలో ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షణ కోసం, కేంద్రంలోని మోడీ–షా ప్రభుత్వ ప్రజా […] The post మోడీ–షా ప్రభుత్వానికి ఆలేరులో నిరసన సెగ appeared firs
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.