తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మొక్కలతోనే మానవుడికి మనుగడ: ఎస్సై
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మొక్కలతోనే మానవుడికి మనుగడ: ఎస్సై
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
మొక్కలతోనే మానవుడికి మనుగడ: ఎస్సై ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్డోంగ్లి మండలంలోని మోగా గ్రామంలో సోమవారం ఆ గ్రామ సర్పంచ్ హాలే బస్వంత్, ఎస్సై మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ పంచాయతీ పాలకవర్గం సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్సై సర్పంచ్ మాట్లాడుతూ.. మొక్కలతోనే మానవునికి మనగడ లభిస్తుందన్నారు. మొక్కలు పర్యావరణాన్ని కాపాడుతుందని చెప్పారు. మొక్కలతోనే వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెట్లు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బాబు పటేల్, పాలకవర్గం సభ్యులు, గ్రామ […] The post మొక్కలతోనే మానవుడికి మనుగడ: ఎస్సై appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.