తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మొక్కలు నాటినందుకు షోకాజ్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మొక్కలు నాటినందుకు షోకాజ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 ఆగస్టు, 2026
- మొక్కలు నాటినందుకు షోకాజ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మొక్కలు నాటినందుకు షోకాజ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లిలో మధ్యమానేరు భూనిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కేటాయించగా.. ఇంకా 21ఎకరాల ప్రభుత్వ భూమి మిగులుగా ఉన్నది. అందులో హనుమాన్ దేవాలయం వెనుక ఉన్న ఎకరం స్థలంలో వన మహోత్సవం కింద మొక్కలు నాటాలని స్థానిక సర్పంచ్ అనుముల భాస్కర్కు గ్రామస్తులు గ్రామ సభలో సూచించగా, తీర్మానం చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.