తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మురుగు నీటి కాలువ కోసం తవ్వితే.. రూ 90 కోట్ల నిధి లభ్యం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మురుగు నీటి కాలువ కోసం తవ్వితే.. రూ 90 కోట్ల నిధి లభ్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 ఆగస్టు, 2026
- మురుగు నీటి కాలువ కోసం తవ్వితే.. రూ 90 కోట్ల నిధి లభ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మురుగు నీటి కాలువ కోసం తవ్వితే.. రూ 90 కోట్ల నిధి లభ్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మురుగునీటి కాలువ కోసం తవ్వుతుండగా, రూ.90 కోట్ల విలువైన బంగారు నిధి బయటపడ్డ ఘటన బెల్జియంలో జరిగింది. దేశ రాజధాని బ్రస్సెల్స్కు 18 మైళ్ల ఉత్తరాన ఉన్న డెండర్మొండోలో మురుగునీటి కాలువ పైపు వేసేందుకు కార్మికులు ఒక భవనం పునాదిని తొలగించగా, బంగారు కడ్డీలు, బంగారు నాణేలు బయటపడ్డాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.