తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నాడు విద్యార్థి నాయకుడిగా పోరాటం నేడు విద్యా మంత్రిగా ఆరోపణలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నాడు విద్యార్థి నాయకుడిగా పోరాటం నేడు విద్యా మంత్రిగా ఆరోపణలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
నాడు విద్యార్థి నాయకుడిగా పోరాటం నేడు విద్యా మంత్రిగా ఆరోపణలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువైన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. 1997లో విద్యార్థి నాయకుడిగా చేసిన రాజయాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అప్పట్లో ఒడిశా సచివాలయం బయట దాదాపు 1,500 మంది విద్యార్థులతో కలసి ఆందోళన చేసి లాఠీచార్జ్లో ఎముకలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.