ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నాందేడ్‌ మాజీ ఎంపీ వసంతరావు వర్థంతిలో మండల నాయకులు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నాందేడ్‌ మాజీ ఎంపీ వసంతరావు వర్థంతిలో మండల నాయకులు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
నాందేడ్‌ మాజీ ఎంపీ వసంతరావు వర్థంతిలో మండల నాయకులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఎంపీగా పనిచేసి, ఆ జిల్లా ప్రజల మన్ననలు పొంది హఠాన్మరణం చెందిన ఎంపీ వసంతరావు రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని నాందేడ్ జిల్లాలోని నాయగావ్ పట్టణంలో బుధవారం పెద్దఎత్తున నిర్వహించారు. కార్యక్రమానికి మద్నూర్ మండలంలోని చిన్న షాక్కర్గా గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండురంగ పాటిల్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాండురంగ పాటిల్ మాట్లాడుతూ.. నాందేడ్ ఎంపీగా వసంతరావు అందించిన సేవలు ఆ జిల్లా […] The post నాందేడ్‌ మాజీ ఎంపీ వసంతరావు వర్థంతిలో మండల నాయకులు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నాందేడ్‌ మాజీ ఎంపీ వసంతరావు వర్థంతిలో మండల నాయకులు | నిజం