ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
11, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

నవాబు పేటలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మిక పర్యటన

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: నవాబు పేటలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మిక పర్యటన

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
  • నవాబు పేటలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మిక పర్యటన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నవాబు పేటలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మిక పర్యటన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – నవాబు పేట: మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు విద్యార్థులకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు.మండలంలోని కారుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్‌ఎస్), నవాబ్‌పేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు.కారుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(జెడ్.పి.హెచ్‌.ఎస్‌)ను సందర్శించిన ఆయన పాఠశాలలో […] The post నవాబు పేటలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మిక పర్యటన appeared first on Navate
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

నవాబు పేటలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆకస్మిక పర్యటన | నిజం