తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నవతెలంగాణ జర్నలిస్టులకు ఉత్తమ కథనాల పురస్కారాలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నవతెలంగాణ జర్నలిస్టులకు ఉత్తమ కథనాల పురస్కారాలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
నవతెలంగాణ జర్నలిస్టులకు ఉత్తమ కథనాల పురస్కారాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్నవతెలంగాణ దినపత్రికలో ఉత్తమ కథనాలు రాసిన జర్నలిస్టులకు శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే నవతెలంగాణ 11 వార్షికోత్సవ సభలో అవార్డులను అందజేయనున్నారు. 2025-26కు గానూ స్టేట్ బ్యూరో విభాగానికి ప్రథమ స్థానంలో అచ్చిన ప్రశాంత్, ద్వితీయ స్థానంలో బొల్లె జగదీశ్వర్ నిలిచారు. ప్రాంతీయ ప్రతినిధుల విభాగంలో ప్రథమ స్థానంలో ఎ.పరిపూర్ణం (మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి), ద్వితీయ స్థానంలో మీస మధు (నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి) ఉన్నారు. వార్షికోత్సవ సభలో ముఖ్య […] The post నవతెలంగాణ జర్నలిస్టులకు ఉత్తమ కథనాల పురస్కారాలు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.