ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

‌నవతెలంగాణ వార్షికోత్సవానికి రండి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: ‌నవతెలంగాణ వార్షికోత్సవానికి రండి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
‌నవతెలంగాణ వార్షికోత్సవానికి రండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కేటీఆర్‌‌కు సీజీఎం పి. ప్రభాకర్‌, ఎడిటర్‌ రాంపల్లి రమేశ్‌ ఆహ్వానంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఆగస్టు 1వ తేదీన నవతెలంగాణ దినపత్రిక 11వ వార్షికోత్సవం సందర్భంగా ‘రాజ్యాంగం-ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ’అనే అంశంపై నిర్వహించే సెమినార్‌‌కు ఉపన్యాసకులుగా హాజరు కావాలని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌)‌ను నవతెలంగాణ చీఫ్‌ ‌జనరల్‌ ‌మేనేజర్‌ (‌సీజీఎం) పి ప్రభాకర్‌, సంపాదకులు రాంపల్లి రమేష్‌ ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్‌‌లో కేటీఆర్‌‌ను కలిసి వారు ఆహ్వానపత్రికను అందజేశారు. దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పత్రికాస్వేచ్ఛలపై […] The post ‌నవతెలంగాణ వార్షికోత్సవానికి
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

‌నవతెలంగాణ వార్షికోత్సవానికి రండి | నిజం