తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. త్రుటిలో చేజారిన స్వర్ణం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. త్రుటిలో చేజారిన స్వర్ణం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. త్రుటిలో చేజారిన స్వర్ణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. త్రుటిలో చేజారిన స్వర్ణం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా లుసానె డైమండ్ లీగ్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో తన అత్యుత్తమ త్రో నమోదు చేసినప్పటికీ, కేవలం త్రుటిలో స్వర్ణ పతకాన్ని చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకున్నాడు. నేడు జరిగిన ఈ పోటీలో శ్రీలంక అథ్లెట్ రుమేశ్ పతిరగే మరోసారి నీరజ్పై ఆధిపత్యం ప్రదర్శించి అగ్రస్థానంలో నిలిచాడు. పోటీ ఆరంభం నుంచే తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. నీరజ్ తన తొలి ప్రయత్నంలో 83.54 […] The post నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. త్రుటిలో చేజారిన స్వర్ణం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.