తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నేతాజీ అస్థికల తరలింపు: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నేతాజీ అస్థికల వివాదంలో కీలక మలుపు: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- నేతాజీ అస్థికల తరలింపు: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
- నేతాజీ అస్థికల వివాదంలో కీలక మలుపు: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
నేతాజీ అస్థికల తరలింపు: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను జపాన్లోని రెంకోజీ ఆలయం నుండి భారతదేశానికి తరలించే విషయంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నేతాజీ కుమార్తె అనితా బోస్ ప్లాఫ్ తన తండ్రి అస్థికలను మాతృభూమికి తీసుకురావాలని, గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించే అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు, కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. నేతాజీ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది, వివిధ […] The post నేతాజీ అస్థికల తరలింపు: కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు appeared first on Navatelangana.
నేతాజీ అస్థికల వివాదంలో కీలక మలుపు: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నేతాజీ అస్థికల వివాదంలో కీలక మలుపు: కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.