తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నేటికి పురిగుడిసెల్లోనే దళితులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నేటికి పురిగుడిసెల్లోనే దళితులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
- నేటికి పురిగుడిసెల్లోనే దళితులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
నేటికి పురిగుడిసెల్లోనే దళితులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) హవెలి ఘనపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం AIAWU ప్రతినిధి బృందం హవెలి ఘనపూర్ మండల కేంద్రంలోని దళిత వాడను సర్వే నిర్వహించారు. దళితులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా AIAWU రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యo వచ్చి 80 ఏండ్లు అవుతున్న హవెలి ఘనపూర్ మండల కేంద్రంలోని దళితులు నేటికి పూరిగుడిసెల్లో నివసిస్తున్నారని అన్నారు.వర్షానికి ఇండ్లు కురుస్తున్నాయని, వాననీటిలోనే ఉండాల్సిన […] The post నేటికి పురిగుడిసెల్లోనే దళితులు appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.