తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
నిర్లక్ష్యానాకి నిండుప్రాణాలు బలి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: నిర్లక్ష్యానాకి నిండుప్రాణాలు బలి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
నిర్లక్ష్యానాకి నిండుప్రాణాలు బలి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యా సంస్థల్లో ప్రారంభమైన చిన్నారుల మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 30 నెలల కాలంలో దాదాపు 200 మంది చిన్నారుల వివిధ కారణాలతో మృత్యువాత పడగా, తాజాగా మల్యాలలో మరో ఇద్దరు వసతిగృహం విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తున్నది. మూత్ర విసర్జన కోసం ఆరు బయటకు వెళ్లి చెరువులో పడి మృతి చెందారని సిబ్బంది చెబుతున్నా..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.