తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఒక్క రోజే.. 400 కేసుల పరిష్కారం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఒక్క రోజే.. 400 కేసుల పరిష్కారం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
- ఒక్క రోజే.. 400 కేసుల పరిష్కారం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఒక్క రోజే.. 400 కేసుల పరిష్కారం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ హైదరాబాద్: ఒక్క రోజే 400 కేసులను సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్ పరిష్కరించింది. వేగవంతమైన న్యాయపరిష్కారాలు అందించేందుకు సర్వోన్నత న్యాయస్థానం మూడు రోజుల ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ‘సమాధాన్ సమరోహ్ 2026’ పేరుతో చేపట్టిన ఈ ప్రత్యేక డ్రైవ్ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మార్గదర్శకత్వంలో పని చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి రోజైన శుక్రవారం 400 కేసుల్లో పరిష్కారాలు చూపింది. ఆదివారంతో ఈ లోక్ అదాలత్ ముగియనుంది. పెండింగ్లో ఉన్న వివాదాలను స్నేహపూర్వకంగా […] The post ఒక్క రోజే.. 400 కేసుల పరిష్కారం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.